తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం

    కర్నూలు: తెదేపా నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హత్యాయత్నం జరిగింది. అఖిలప్రియ ఇంటిముందు నిఖిల్ పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారులోంచి మారణాయుధాలతో దిగిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రతీకార

    READ MORE
  • వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గృహ నిర్బంధం

    విజయవాడ:ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని కొలిక్కి తెచ్చేందుకు దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయం నెలకొంది. నిడిజువ్విలో వైసీపీ అభ్యర్థి సుధీర్రెడ్డిని, దేవగుడిలో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని, కడపలో టీడీపీ అభ్యర్థి భూపేశ్రెడ్డిని గృహనిర్భంధం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ

    READ MORE
  • రికార్డు స్థాయిలో 80.66 శాతం ఓటింగ్ నమోదు

    విజయవాడ : రాష్ట్ర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైనట్టు తాజాగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను కూడా కలుపుకుంటే అది మొత్తంగా 81.73 శాతం ఉండొచ్చని అధికారులు తెలిపారు.

    READ MORE
  • ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చు

    విజయవాడ:అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు మంగళవారం అందుతాయని చెప్పారు.  రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్

    READ MORE
  • కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

    న్యూ ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం పొడిగించింది. మే 20వ తేదీ వరకు ఆమె రిమాండ్ను పొడిగించింది. ఈడీ అధికారులు కవితను వర్చువల్గా కోర్టులో హాజరు పరిచారు.ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జీషీటును దాఖలు చేశారు. దీంతో ఆమె రిమాండును పొడిగించింది. ఛార్జీషీట్ను పరిగణలోకి తీసుకోవడంపై మే 20న విచారణ జరగనుంది.

    READ MORE
  • బీజేపీ మళ్లీ వస్తే శాంతిభద్రతలకు ముప్పు

    హైదరాబాద్: దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మతాలు, కులాలు, భాషలు, ఆహారపు అలవాట్ల పేరిట అది ప్రజల మధ్య విషబీజాలు నాటుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మరోసారి కేంద్రంలో గద్దెనెక్కితే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని తెలిపారు. అందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని ఆయన పిలుపు నిచ్చారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ శుక్రవారం

    READ MORE
  • ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ లను చిత్తు చిత్తుగా ఓడించండి: ఖర్గే

    నకిరేకల్‌: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  గెలుపుకై నకిరేకల్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మినీ స్టేడియంలో  నిర్వహించిన తెలంగాణ జనజాతర సభకు  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ‘ఈ ఎన్నికలు భారతరాజ్యాంగ రక్షణ ఎన్నికలు. బిజెపి దళితులు, గిరిజనల రిజర్వేషన్లు తీసివేయడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కాపాడటానికి చివరి వరకు పోరాటం చేస్తుంది. ఇండియా

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు